నిర్బంధాన్ని ఎదిరించి గెలిచిన వ్యక్తి సాయిబాబా: నారాయణ

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రొఫెసర్ సాయిబాబా పట్ల కేంద్ర వైఖరికి నిరసనగానే ఆదివారం జరిగిన 'అలయ్ బలయ్' కార్యక్రమంలో పాల్గొనలేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. సాయిబాబా దివ్యాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, రాజీలేని పోరాటం చేసి గెలిచారన్నారు. కానీ తన శరీరంతో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన పోరాటాలతో మనతోనే ఉన్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్