శుక్రవారం మునిపల్లిలోని మాటల స్కూల్లో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టిటియు కృషి చేస్తుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.