మనూర్: 95 లక్షలతో నీటి శుద్ధి కేంద్రం: ఎమ్మెల్యే

మనూర్ మండలం బోరంచ సమీపంలో 95 లక్షల వ్యయంతో నిర్మించనున్న 4 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్