పటాన్‌చెరు: గీతం నూతన వీసీగా డాక్టర్ ఎర్రోల్ డిసౌజా

పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ)గా ప్రముఖ విద్యావేత్త, బహుముఖ ప్రజ్జావంతుడు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ ఎర్రోల్ డిసౌజా నియమితులయ్యారు. గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ బుధవారం ఆన్ లైన్ లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ విషయాన్ని సిబ్బందికి వెల్లడించి, నూతన వీసీని అందరికీ పరిచయం చేశారు.

సంబంధిత పోస్ట్