శనివారం ఏ ఓ మాట్లాడుతూ. వర్షాకాలం ప్రారంభం కావడంతో విత్తనాలను సిద్ధం చేశామన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలను పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో అజారుద్దీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి: మంత్రి వివేక్