కొండాపూర్ మండలం మన్ సాన్ పల్లి గ్రామంలో రైతన్నల పనులు జోరుగా సాగుతున్నవి. పంట పొలాలలో పంటలను పండించడానికి రైతన్నలు శుక్రవారం అన్ని సిద్ధం చేస్తున్నారు. రైతన్న పంటలు పండించడానికి వర్షాలు సరిపడా పడ్డాయని రైతన్నలు చెబుతున్నారు.