సంగారెడ్డి: 'డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలి'

సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఉన్న సమస్యలను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ళ ముందే మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందని చెప్పారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్