సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్ మాలి పటేల్ మల్లన్న నర్సరీని సందర్శించారు. తీవ్రమైన ఎండల కారణంగా మొక్కలు ఎండిపోకుండా గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ చర్యతో నర్సరీలోని మొక్కలు ఎండ తాకిడి నుండి రక్షించబడతాయి.