జహీరాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని మినిస్టర్ క్వార్టర్స్ లో జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అభ్యర్థించారు. పలువురు నేతలు పాల్గొన్నారు.