మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు!

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. 1.67 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలకు  రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. ఇప్పటికే రూ. 3.08 కోట్లు విడుదలైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్