దేశంలోనే అతిపెద్ద ఆలయంగా తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం పేరొందింది. వెయ్యేళ్ల నాటి గుడి ఇది. 13 అంతస్తులు కల్గిన ఏకైక పురాతన క్షేత్రం. ఇక్కడి శివలింగం దాదాపు 3.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. 20 టన్నులు ఉండే ఈ శివలింగం ఏక శిలతో రూపొందించారు. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. తంజావూరులోని కొన్ని ఆలయాలకు ఇవి దారితీస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారితీస్తాయట. అందుకే వాటన్నింటినీ మూసేశారు. ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.