ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలి

ప్రధాని నరేంద్ర మోడీ మే 10న నిర్వహించనున్న సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. రవాణా, భద్రత, జనసమీకరణ, వేదిక ఏర్పాట్లు వంటి అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించి సభ విజయవంతానికి కృషి చేయాలని మండల ఇంచార్జి మల్లన్నగారి బిక్షపతి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్