పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం

ప్రజలకు సేవలు అందించడంతోనే ఉద్యోగులకు, కార్మికులకు గుర్తింపు లభిస్తుందని నగర మేయర్ వై. సునీల్ రావు శుక్రవారం అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నీటి విభాగం కార్మికుడు ఎలగందుల కొమురయ్య ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం సందర్భంగా సన్మానించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్