పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన విద్యార్థి

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఓంకార్ అఖిల్ పాము కాటుకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కోరుట్ల ప్రవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు. గతంలో ఇదే పాఠశాలలో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్