శంకరపట్నం మండలం కేశవపట్నంలోని బ్రహ్మా విద్యాశ్రమంలో గురువారం శ్రీ తారకరామనామ మహాయంత్ర జపకోటి యజ్ఞం నిర్వహించారు. అసంగానందగిరి స్వామి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలనం, ప్రధానకలశ స్థాపన, లలితా సహస్ర నామ పారాయణము ప్రసాదవితరణ గావించారు. ఈకార్యక్రమంలో పరిపూర్ణనందగిరి, చిన్మయానంద స్వామీజీలు, నిర్వాహకులు: భక్తి రత్న తణుకు ఓంకారం, పాలడుగుల బాబన్న, కర్మకొండ రాజయ్య, తణుకుసత్యనారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు