సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోని 67 వార్డుల్లో 390 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో 429 నామినేషన్లలో 240, వేములవాడలో 260 నామినేషన్లలో 150 ఆమోదం పొందాయి. డబుల్ నామినేషన్లను తొలగించిన తర్వాత ఈ సంఖ్య తేలింది. ఉపసంహరణ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, రెబల్ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.