వరి ధాన్యం కొనాలంటూ కొద్ది రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వనపల్లి గ్రామ రైతులు వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, మండలాల్లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వరిధాన్యం తడిసి ముద్దయిందన్నారు.
రూ.365.75 కోట్ల సంక్షేమ బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం