కూరగాయలు సాగు పెంచేందుకు ప్రత్యేక చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం రైతులకు ఉచిత విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించడానికి, కొరత రాకుండా చూడటానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల సాగును పెంచేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్