రైలు కిందపడి యువతి ఆత్మహత్య!

వలిగొండ మండలంలోని గొల్నెపల్లి గ్రామానికి చెందిన గాదే ప్రవల్లిక (20) అనే యువతి, కుటుంబ కారణాల వల్ల ఇతరులు మందలించడంతో మనస్తాపానికి లోనై, బీబీనగర్ మండల పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలి బంధువులు శుక్రవారం మృతదేహంతో నిరసన తెలిపి, మృతికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ హామీతో నిరసన విరమించారు.

సంబంధిత పోస్ట్