మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామానికి చెందిన BRS నాయకులు కేసాని వెంకన్న తల్లి మరణించడంతో, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.