కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 14వ వార్డులో పర్యటించిన కాంగ్రెస్ అభ్యర్థి కందుల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన ఆయన, వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమైందని, ఈసారి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్