కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మంత్రి ఉత్తమ్ దంపతులు మంగళవారం సాయంత్రం 6. 10గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి నుండి ఢిల్లీ వెళ్లనున్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. రాత్రి 8. 45కు వారు ఢిల్లీ చేరుకుంటారని పేర్కొన్నారు.