అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో బుధవారం ఎంపీపీ ఎస్ హెచ్ డబ్ల్యు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి సాహూ ఉపాధ్యాయుని అపర్ణ పాల్గొన్నారు.