భారత్‌పై సుంకాలు.. పాక్‌తో వాణిజ్య ఒప్పందాలు

మోదీ నా ఫ్రెండ్‌, ఇండియా మాకు మిత్ర దేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. భారత్‌పై 25 శాతం సుంకాలు, జరిమానాలు విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్‌ను ప్రకటించారు. పెద్ద ఎత్తున చమురు నిల్వల అభివృద్ధి ఒప్పందం కుదిరిందని, భాగస్వామ్య చమురు కంపెనీ ఎంపిక జరుగుతోందని తెలిపారు. భారత్‌కు పాక్‌ చమురు విక్రయించే రోజు వస్తుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్