మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో రెండో ఓవర్‌లోనే టీమిండియాకు షాక్ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక పరుగుకే అవుటయ్యాడు. మార్క్ ఉడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (1*) గిల్ (5*) ఉండగా ఇండియా స్కోరు 12/1గా ఉంది.

సంబంధిత పోస్ట్