అంత్యక్రియలకు డబ్బులు లేక మూడు రోజులుగా మృతదేహంతోనే

హైదరాబాద్‌లోని షాపూర్ సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతోనే గడిపింది. అనారోగ్యంతో మరణించిన స్వామిదాస్ (76) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దుస్థితిని ఎదుర్కొంది. మూడు రోజులుగా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పందించి, ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్