ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రధాన లక్ష్యం. దీనిద్వారా ప్రజలు తాము తినే ఆహారం పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉందా, తినదగినదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రభుత్వాలు.. ప్రజలను పరిశుభ్రంగా తినడం అలవాటుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం. అలాగే, ఆహారం తయారీ సమయంలో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార భద్రత, ఊహించని వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేయడమే ఈ ఏడాది థీమ్.