సాయిబాబా రాసిన కవిత ఇదే..

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్.సాయిబాబా దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి తిరిగి వచ్చాక ‘నేను చావును నిరాకరిస్తున్నాను” అంటూ ఓ కవిత రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
”నేను చావును నిరాకరిస్తున్నాను..
అత్యంత ప్రియమైన వసంతా
నేను చనిపోవడానికి నిరాకరించినపుడు
నా సంకెళ్లు వదులు చేసారు
నేను విశాలమైన మైదానాల్లోకి
గడ్డి పూలవైపు చిరునవ్వులు చిందిస్తూ వచ్చాను
నా దరహాసం
వాళ్లకు అసహనం కలిగించింది.
వాళ్లు నాకు మళ్లీ గొలుసులు వేసారు”

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్