అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత

అమర్నాథ్ యాత్రకు జమ్మూ-కశ్మీర్ సిద్ధమైంది. ఈనెల 29న ప్రారంభంకానున్న యాత్రకు భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలో యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం నిర్వహించిన ప్రథమ పూజలో వర్చువల్ గా పాల్గొన్న ఆయన.. అమర్నాథ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్