యూపీలోని ముజఫర్నగర్ పరిధిలోని బుధానాలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో ఇద్దరు యువకులు ఈత కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రజలకు తాగు నీరు పంపిణీ చేస్తున్న ఈ ట్యాంక్ లో వారు ఈత కొట్టడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.