అండర్-19 ఉమెన్స్ ఫైనల్‌ మ్యాచ్‌.. ఇండియా జట్టు ఇదే!

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా కౌలాలంపూర్‌ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండిడియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా. భారత జట్టులో కమలిని, గొంగడి త్రిష, సానికా, నికి ప్రసాద్ (C), ఈశ్వరి, మిథిల, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నం, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ ఉన్నారు.

సంబంధిత పోస్ట్