300 పరుగుల మైలురాయికి చేరువలో వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్ కెరీర్‌లో 300 పరుగుల మార్కును చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసిన వైభవ్, మరో 48 పరుగులు చేస్తే ఈ ఘనత సాధిస్తాడు. గత సీజన్‌లో చెన్నైపై 33 బంతుల్లో 57 పరుగులు చేసి అదరగొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్