VIDEO: భారీ భూకంపం.. 59 మంది మృతి!

మయన్మార్‌, థాయిలాండ్ దేశాలను భూకంపాలు కుదిపేశాయి. భూకంపం ధాటికి భవనాలు కూలిపోవడంతో మయన్మార్‌లో 50 మంది, థాయిలాండ్‌లో నలుగురు.. మొత్తంగా 59 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. అటు బ్యాంకాక్‌లో ఓ స్కై బిల్డింగ్ కుప్పకూలడంతో శిథిలాల కింద దాదాపు 43 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుని కాపాడండి అని వేడుకుంటున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్