అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు విరాట్‌ కోహ్లీ దూరం

అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు భారత్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. తొడకండరాలకు గాయమవ్వడంతో సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఐపీఎల్-2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి గాయమైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బగా మారింది.

సంబంధిత పోస్ట్