భూపాలపల్లి: గురు పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి మంజూరు నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మరియు కృష్ణకాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబాను గురువారం దర్శించుకుని స్వామి వారిఅభిషేక కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.
వారి వెంట పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్