బయ్యారం: ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎమ్మేల్యే కు నిరసన సెగ

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట, చొక్లతండా లో గురువారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కు నిరసన సెగ తగిలింది.
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన వచ్చిన కోరం కనకయ్య ను బాలాజీ పేట లో తీత్రి తండా గిరిజనులు అడ్డుకున్నారు. తమ తండా కు ఒక్క ఇల్లు కూడా కేటాయించక పోవడం పట్ల ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకున్న తీత్రీ తండా గిరిజనులు, మహిళల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారేక్కి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్