మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని చోక్లా తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అంబేద్కర్ పూలే మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జగన్, టీచర్ అరుణ, సంఘం సభ్యులు చింత దిలీప్, గంగుల వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు.