డోర్నకల్ మండల TRP యూత్ అధ్యక్షుడిగా శెట్టి రత్నాకర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) యూత్ అధ్యక్షుడిగా శెట్టి రత్నాకర్ ఆదివారం నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊడుగుల ఐలయ్య యాదవ్ సమక్షంలో జరిగిన ఈ నియామకం అనంతరం, రత్నాకర్ పార్టీ బలోపేతానికి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్