మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన జక్కుల సురేందర్ ట్రాక్టర్ కొత్తపల్లి లో గురువారం మొరం తోలడానికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మల్లెల నవీన్ ట్రాక్టర్ పై నుండి దూకడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.