కురవి: ర్యాలీగా తరలి వెళ్ళిన కమ్యూనిస్టులు

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో మానుకోట జిల్లా సీపీఐ మహాసభలు శనివారం ప్రారంభించారు. కురవి ప్రధాన వీధుల గుండా కమ్యూనిస్టులు భారీగా మహాప్రదర్శన నిర్వహించారు. కామ్రేడ్ లియకత్ అలీ, కామ్రేడ్ సురేందర్ కుమార్ మైదానం ప్రాంగణంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్