నెల్లికుదురు: చెరువు కట్ట మరమ్మత్తులు చేపట్టాలని రైతుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో తెగిన చెరువు కట్ట వద్ద కట్టకు మరమ్మత్తులు చేపించాలంటూ మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. గత వర్షాకాలంలో వరదలకు చెరువు కట్ట తెగినా ఇప్పటివరకు దాన్ని పట్టించుకునే నాధుడు లేదంటూ కట్ట వద్ద నిలుచొని నిరసన తెలిపారు. తక్షణమే అధికారుల స్పందించి తెగిన చెరువు కట్టకు మరమ్మతూ చేపియాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్