ఏటూరునాగారం: తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం  మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుందని ఆమె హామినిచ్చారు.  ఆరుగాలం కష్టం చేసి రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసిన ముద్దకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్