అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డిటోనేటర్లు, కార్డేక్స్ వైర్, టిఫిన్ బాక్స్, బ్యాటరీస్, మెడిసిన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్ కి తరలించారు.
మావోయిస్టు పార్టీకి సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ హెచ్చరించారు.