ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీల కానుకల లెక్కింపు జరిగింది. 127 రోజుల భక్తుల కానుకల ద్వారా రూ. 7,39,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.