మహబూబాబాద్ జిల్లా కంటాయపాలెం గ్రామానికి చెందిన ఇటుకల రాజు-శ్రావణి దంపతులు రూ. 32వేల విలువైన 258 గ్రాముల వెండి కిరీటంను సోమవారం ఈవో సల్వాది మోహన్ బాబు ఆధ్వర్యంలో ఆలయానికి అందజేశారు.
కాగా, స్వామి వారి ఆశీస్సులు వారిపై ఎల్లవేళల ఉండాలని వేదపండితులు వారిని ఆశీర్వదించారు.