గీసుగొండ మండలంలోని నందనాయక్ తండాలో కొత్తగా మంజూరైనా ఇందిరమ్మ మంజూరి పత్రాలను లబ్దిదారులు బాధవత్. సునీత, భూక్యా. లత లకు స్థానిక పంచాయతీ కార్యదర్శి ఈగ లావణ్య అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాంబాబు, రెడ్డి పాల్గొన్నారు.