హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయానికి బుధవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణుల చేరుకున్నారు. వారికి స్వాగత గీతంతో చిన్నారులు ఆహ్వానం పలికారు. వెయిస్తంబాల గుడి అందాలను చూసి సుందరీమణులు మైమరిచిపోయారు. వీరి రాకతో గుడి వాతావరణం సందడిగా మారింది.