మట్టేవాడ: ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న సభను అడ్డుకున్న పోలీసులు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లో బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న సభను శనివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. గత 15 రోజులుగా ముస్లిం మత పెద్దలు మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఏసీపీ నందిరాం నాయక్ ను అడగగా, వారు మీరు సభకు ఏర్పాట్లు చేసుకోండి అని అన్న నేపథ్యంలో సభకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసు బృందాలు వచ్చి జరగబోయే సభను ఆపాలని ముస్లిం మత పెద్దలకు చెప్పారు.

సంబంధిత పోస్ట్