ఎల్కతుర్తి: వ్యవసాయ బావిలో మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో అనుమానాస్పదంగా ఓ మృతదేహం లభ్యమైంది. ఆదివారం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతుడు సాంబరాజుగా గుర్తించారు. అనుమానస్పదంగా మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.

సంబంధిత పోస్ట్