హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ స్టడీ సర్కిల్ లో దరఖాస్తు చేసుకున్న వారికి నిర్వహించడం జరిగింది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 & ఆర్ ఆర్ బి, బ్యాంకింగ్ కొరకై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రాసిన ఎగ్జామ్ లో 100 మందికి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎగ్జామ్ చీఫ్ సూపర్డెంట్ గా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ సంచాలకులు డాక్టర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఐదుగురు మహిళలు